పచ్చటి మైదానంలో త్రివర్ణ పతాకం
ABN , First Publish Date - 2022-08-14T08:44:12+05:30 IST
పచ్చటి మైదానంలో త్రివర్ణ పతాకం చూడముచ్చటగా ఉంది కదూ? మానవులతోనే ఇలా జెండా ఆకృతిని రూపొందించడం విశేషం.
పచ్చటి మైదానంలో త్రివర్ణ పతాకం చూడముచ్చటగా ఉంది కదూ? మానవులతోనే ఇలా జెండా ఆకృతిని రూపొందించడం విశేషం. 5885 మంది విద్యార్థులతో ఏర్పాటైన అతిపెద్ద ఆకృతిగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. చండీగఢ్ విశ్వవిద్యాలయానికి ఈ ఘనత దక్కింది. వర్సిటీ విద్యార్థులతో పాటు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, ఎన్ఐడీ ఫౌండేషన్ వలంటీర్లు ఇందులో పాల్గొన్నారు.