తల్లులకు పాదపూజ
ABN , First Publish Date - 2021-05-10T04:56:46+05:30 IST
మండలం అర్జునాపురంలో మాతృ దినోత్సవం పురస్కరించుకొని తల్లులకు పాదపూజ చేశారు.
కంచిలి: మండలం అర్జునాపురంలో మాతృ దినోత్సవం పురస్కరించుకొని తల్లులకు పాదపూజ చేశారు. తల్లులను ఒకచోట చేర్చి వారికి పాదాలను చిన్నారులు,యువకులు పూజచేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బి.కామేష్రెడ్డి మాట్లాడుతూ తల్లే ప్రత్యక్ష దైవమని తెలిపారు.