డీఆర్డీవో ఉద్యోగాల పేరుతో టోక‌రా

ABN , First Publish Date - 2021-09-19T00:23:57+05:30 IST

డీఆర్డీవో ఉద్యోగాల పేరుతో మహిళా న్యాయవాదికి ఓ వ్యక్తి

డీఆర్డీవో ఉద్యోగాల పేరుతో టోక‌రా

విజ‌య‌వాడ‌: డీఆర్డీవో ఉద్యోగాల పేరుతో మహిళా న్యాయవాదికి ఓ వ్యక్తి టోక‌రా వేశాడు. రైసు పుల్లింగ్ పేరుతో ప‌రిచ‌యం చేసుకొని రూ.65 లక్షలు వసూలు చేసాడు. నూజివీడుకు చెందిన  నిందితుడు విద్యాసాగ‌ర్‌ను సైబ‌ర్ పోలీసులు అరెస్టు చేసారు. ఢిల్లీలో సైతం ఓ వ్యాపార‌వేత్తకు టోక‌రా వేసి రూ.17 లక్షలను విద్యాసాగ‌ర్‌ కాజేసాడు. నిందితుడిపై ఇప్పటికే విజ‌య‌వాడ‌ పీఎస్‌లో న‌కిలీ ప‌త్రాల కేసు నమోదయింది. విద్యాసాగ‌ర్ నుంచి రూ.7 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2021-09-19T00:23:57+05:30 IST