పంజాబ్లో అమల్లోకి ఉచిత విద్యుత్తు
ABN , First Publish Date - 2022-07-02T08:28:51+05:30 IST
పంజాబ్లో ఉచిత విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి గృహ వినియోగదారులు 300 యూనిట్ల
చండీగఢ్, జూలై 1: పంజాబ్లో ఉచిత విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి గృహ వినియోగదారులు 300 యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్తును పొందొచ్చని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ప్రజలకు తాము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పారు.