రేపటి నుంచి ఉచిత కుట్టుశిక్షణ కేంద్రం పునఃప్రారంభం
ABN , First Publish Date - 2021-01-17T04:48:42+05:30 IST
కరోనా వల్ల మూత పడ్డ మహాయోగి లక్ష్మమ్మ కుట్టుశిక్షణ కేంద్రాన్ని 18వ తేదీ నుంచి తిరిగి పునఃప్రారంభించనున్నట్లు మహాయోగి లక్ష్మమ్మ ఆధ్యాత్మిక కేంద్రం ప్రధాన కార్యదర్శి గట్టు మురళీకుమార్ శనివారం తెలిపారు.
ఆదోని టౌన్, జనవరి 16: కరోనా వల్ల మూత పడ్డ మహాయోగి లక్ష్మమ్మ కుట్టుశిక్షణ కేంద్రాన్ని 18వ తేదీ నుంచి తిరిగి పునఃప్రారంభించనున్నట్లు మహాయోగి లక్ష్మమ్మ ఆధ్యాత్మిక కేంద్రం ప్రధాన కార్యదర్శి గట్టు మురళీకుమార్ శనివారం తెలిపారు. లక్ష్మమ్మ అవ్వ బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రాచోటి రా మయ్య ఆధ్వర్యంలో మహిళలకు కుట్టులో ఉచిత శిక్షణ అందిస్తు న్నామన్నారు. శిక్షణ కోసం పేద మహిళలు ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు, పాస్ఫోట్లతో శిక్షణ కేంద్రానికి రావాలని సూచించారు.