ఎడారి ఓడపై సరదా సవారీ

ABN , First Publish Date - 2021-03-07T04:34:03+05:30 IST

రాజస్థాన్‌ నుంచి వచ్చిన సంచారజీవులు వీరు. బతుకుదెరువు కోసం తమ ఒంటెలతో ఊరూరు తిరుగుతున్నారు.

ఎడారి ఓడపై సరదా సవారీ
ఒంటెపై చిన్నారులు

రాజస్థాన్‌ నుంచి వచ్చిన సంచారజీవులు వీరు. బతుకుదెరువు కోసం తమ ఒంటెలతో ఊరూరు తిరుగుతున్నారు. ఒంటెలపై చిన్నపిల్లలను ఎక్కించుకొని వీధుల్లో తిప్పుతున్నారు. అందుకు ఒక్కో పిల్లోడికి 50 రూపాయలు తీసు కుంటున్నారు. అందులోనే ఒంటెకు మేతకు కొంత ఖర్చుకాగా మిగిలిన మొత్తంతో జీవనం గడుపుతున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఒంటెలపై సరదాగా తిరుగుతున్న చిన్నారులను ‘ఆంధ్రజ్యోతి’ తన కెమెరాతో క్లిక్‌మనిపించింది. 

- గద్వాల (ఆంధ్రజ్యోతి)


Updated Date - 2021-03-07T04:34:03+05:30 IST