క్రీడలతో మానసికోల్లాసం
ABN , First Publish Date - 2021-07-26T04:04:41+05:30 IST
క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసికోల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు.
పటాన్చెరు, జూలై 25: క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసికోల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరులోని సింఫనీ పార్కుహోమ్స్ కాలనీలో టెన్నిస్ కోర్టు, నెట్ప్రాక్టీస్ క్రికెట్ కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, కాలనీ అధ్యక్షుడు విజయ్, కాసాలసుధాకర్ పాల్గొన్నారు.