క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2021-07-26T04:04:41+05:30 IST

క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసికోల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
సింఫనీపార్కు కాలనీలో టెన్నిస్‌ కోర్టును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జూలై 25: క్రీడలతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసికోల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరులోని సింఫనీ పార్కుహోమ్స్‌ కాలనీలో టెన్నిస్‌ కోర్టు, నెట్‌ప్రాక్టీస్‌ క్రికెట్‌ కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌, కాలనీ అధ్యక్షుడు విజయ్‌, కాసాలసుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T04:04:41+05:30 IST