కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-09-05T02:04:56+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిల

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి కళచాట్ల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.  

Updated Date - 2021-09-05T02:04:56+05:30 IST