కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-09-05T02:04:56+05:30 IST
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిల
కర్నూల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి కళచాట్ల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.