వజ్రాలు మటాష్.. బంగారం శభాష్

ABN , First Publish Date - 2020-07-07T01:26:22+05:30 IST

బంగారం ధర భగ భగమంటోంది. రోజు రోజుకు రికార్డు గరిష్టానికి పెరుగుతోంది. ప్రస్తుతం రూ.50 వేల మార్క్‌ను ..

వజ్రాలు మటాష్.. బంగారం శభాష్

బంగారం ధర భగ భగమంటోంది. రోజు రోజుకు రికార్డు గరిష్టానికి పెరుగుతోంది. ప్రస్తుతం రూ.50 వేల మార్క్‌ను అందుకున్న బంగారం మున్ముందు కూడా పెరుగుతూనే ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఒకటి లేదా రెండు నెలల్లో బంగారం ధరలు రూ. 50 వేల నుంచి 51 వేల మార్క్‌ను దాటే అవకాశాలున్నాయి. రానున్న 18 నుంచి 24 నెలల్లో బంగారం ధర రూ. 65 వేల నుంచి 68 వేల మార్క్ ను తాకే అవకాశం ఉందని మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అసోసియేట్ డైరెక్టర్ కిషోర్ అంచనా వేశారు. అయితే రూపాయ డాలర్ కదలికపై ఆధారపడి ఉంటుందని ఆయన విశ్లేషించారు. 


Updated Date - 2020-07-07T01:26:22+05:30 IST