స్వగ్రామాలకు ఛత్తీస్గడ్ కూలీలు
ABN , First Publish Date - 2021-05-07T04:41:21+05:30 IST
ఏన్కూరు మండలలోని వివిధ గ్రామాల నుంచి ఛత్తీస్గడ్ చెందిన వలస కూలీలు తమతమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
ఏన్కూరు మే 6: ఏన్కూరు మండలలోని వివిధ గ్రామాల నుంచి ఛత్తీస్గడ్ చెందిన వలస కూలీలు తమతమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మూడు నెలల క్రితం ఆయా గ్రామాలకు మిర్చి, కూలి పనుల నిమిత్తం చత్తీ్షగడ్నుంచి వందలాది మంది కూలీలు వలస వచ్చారు. గురువారం మిర్చి కోతలు ముగించుకొని టీఎల్పేట నుంచి వలస కూలీలు వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్లిపోయారు.