ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై గవర్నర్ సంతకం

ABN , First Publish Date - 2022-01-31T19:55:53+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు.

ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై గవర్నర్ సంతకం

అమరావతి :  ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.. మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ తీర్మానంతో ఈరోజు పదవీ విరమణ చేసే వారికి ఊరట లభించనుంది.

Updated Date - 2022-01-31T19:55:53+05:30 IST