హనుమకొండలో Vinay bhaskar వినూత్న ప్రచారం
ABN , First Publish Date - 2022-05-30T15:31:20+05:30 IST
కార్మిక మాసోత్సవంపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వినూత్న ప్రచారం నిర్వహించారు.
హనుమకండ: కార్మిక మాసోత్సవంపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వినూత్న ప్రచారం నిర్వహించారు. సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో నగరమంతా కలియ తిరుగుతూ ప్రచారం చేశారు. రేపు సేయింట్ గ్యాబ్రెయిల్ స్కూల్ గ్రౌండ్ లో జరిగే కార్మిక ధర్మ యుద్ధం సభను సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ వ్యక్తిలా చీఫ్ విప్ ఆటోలో ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.