ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: పయ్యావుల కేశవ్

ABN , First Publish Date - 2022-01-22T02:05:43+05:30 IST

ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: పయ్యావుల కేశవ్

ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: పయ్యావుల కేశవ్

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించింది. ఇప్పటివరకు చేసిన పనులు, చేయాల్సిన పనుల వివరాలను అధికారులతో చర్చించామని కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్ల నిర్వహణ కోసం నిధులివ్వాల్సిన అవసరం ఉందని కేశవ్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఆలస్యమైనా.. ఉన్న ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-22T02:05:43+05:30 IST