పెట్రో ధరలను ప్రభుత్వాలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-02-28T05:05:02+05:30 IST

పెరిగిన పెట్రో ధర లను వెంటనే తగ్గిం చాలని ఆమ్‌ఆద్మీ పా ర్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరలను ప్రభుత్వాలు తగ్గించాలి
వేంపల్లెలో ఆటో లాగి నిరసన వ్యక్తం చేస్తున్న ఆప్‌ నాయకులు

వేంపల్లె, ఫిబ్రవరి 27: పెరిగిన పెట్రో ధర లను వెంటనే తగ్గిం చాలని ఆమ్‌ఆద్మీ పా ర్టీ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం ఆప్‌ జిల్లా ఉపాధ్యక్షు డు దాదాపీర్‌, పులి వెందుల నియోజక వర్గ ఇనచార్జి రహ్మ తుల్లా ఆధ్వర్యంలో ఆటో లాగి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఆప్‌ నేతలు పీరుబాష, బాబా, సాయి, అలీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:05:02+05:30 IST