సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వానికి అవగాహన లేదు: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-07-08T21:56:35+05:30 IST
Amaravathi: సేంద్రీయ వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వానికి అవగాహన లేదని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పేర్కొన్నారు. యూనివర్సిటీ అంటూ దిశ దశ లేని అనాలోచిత నిర్ణయాలు చేస్తోందని
Amaravathi: సేంద్రీయ వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వానికి అవగాహన లేదని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పేర్కొన్నారు. యూనివర్సిటీ అంటూ దిశ దశ లేని అనాలోచిత నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు. ఎక్కడా లేని విధంగా ఏపీకి మూడు కారిడార్లను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఆత్మ అనే బ్రాంచ్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని కేంద్రం సూచించిందని తెలిపారు.