AP News: వైద్యులు ధృవీకరిస్తే పింఛన్ మంజూరు చేయండి : సీఎం జగన్
ABN , First Publish Date - 2022-09-26T22:58:10+05:30 IST
Amaravathi: మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు వైద్యుడు ధృవీకరిస్తే పింఛన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ఆదేశించారు. వైద్యుడు ఇచ్చిన టెంపరరీ సర్టిఫికెట్ ఆధారంగా పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులందరికి ఏటా జులై, డిసెంబర్లో పింఛన్ మంజూరు చేస్తామని సీఎం పేర్కొన్నారు.
Amaravathi: మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు వైద్యుడు ధృవీకరిస్తే పింఛన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ఆదేశించారు. వైద్యుడు ఇచ్చిన టెంపరరీ సర్టిఫికెట్ ఆధారంగా పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులందరికి ఏటా జులై, డిసెంబర్లో పింఛన్ మంజూరు చేస్తామని సీఎం పేర్కొన్నారు.