గుంటూరు: సంగం డెయిరీలో ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2021-04-23T15:39:03+05:30 IST
జిల్లాలోని వడ్లమూడి సమీపంలో గల సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టారు.
గుంటూరు: జిల్లాలోని వడ్లమూడి సమీపంలో గల సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా డెయిరీ వ్యవహారాలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డెయిరీలో ఏసీబీ సోదాల నేపథ్యంలో డెయిరీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు.