రైతుల డబ్బులతోనే సంగం డైయిరీ అభివృద్ధి: యడ్లపాటి

ABN , First Publish Date - 2021-04-23T18:17:56+05:30 IST

రైతుల డబ్బులు తోనే సంగం డైయిరీ అభివృద్ధి చెందిందని సంగం డైయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు తెలిపారు.

రైతుల డబ్బులతోనే సంగం డైయిరీ అభివృద్ధి: యడ్లపాటి

గుంటూరు: రైతుల డబ్బులు తోనే సంగం డైయిరీ అభివృద్ధి చెందిందని సంగం డైయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు తెలిపారు. రైతులు పాలు పోసిన డబ్బులతో డైయిరీకి భూములు కొన్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న డైయిరీ ఛైర్మన్ అరెస్ట్ సరికాదని...తక్షణమే ఛైర్మన్ దూళిపాళ్ళను విడుదల చేయాలని యడ్లపాటి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-23T18:17:56+05:30 IST