గుంటూరు: రైల్ మహల్లో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-11T18:07:26+05:30 IST

జిల్లాలోని రైల్ మహల్లో కొవిడ్ కేర్, స్టెప్ డౌన్ సెంటర్ ప్రారంభమైంది.

గుంటూరు: రైల్ మహల్లో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

గుంటూరు: జిల్లాలోని రైల్ మహల్లో కొవిడ్ కేర్, స్టెప్ డౌన్ సెంటర్ ప్రారంభమైంది. మంగళవారం కలెక్టర్ వివేక్ యాదవ్, రైల్వే డీఆర్ఎం మోహన్ రాజా, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కొవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. మధ్యస్థ లక్షణాలున్న వారికి, జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయిన వారికి రైల్ మహల్‌లో వైద్య చికిత్సలు అందించనున్నారు. రైల్వే ఉద్యోగులు, సాధారణ రోగులకు 40:60 శాతం చొప్పున బెడ్లు కేటాయించనున్నారు. 

Updated Date - 2021-05-11T18:07:26+05:30 IST