బెడ్స్ కొరతకు రాజకీయ నాయకులే కారణం: డాక్టర్ జయధీర్
ABN , First Publish Date - 2021-05-15T18:21:28+05:30 IST
ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ కొరతకు రాజకీయ నాయకులే కారణమని ఆంధ్రప్రదేశ్
గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ కొరతకు రాజకీయ నాయకులే కారణమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జయధీర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా... రికమండేషన్లు ఆపకపోతే రాజకీయ నాయకులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏపీకి చెందిన అంబులెన్సులను... తెలంగాణ ప్రభుత్వం ఆపటం దుర్మార్గమన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న డ్రగ్స్ మాఫియాను నడిరోడ్డు ఆగ్రహం వ్యక్తం చేశారు.