గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

ABN , First Publish Date - 2021-01-24T23:11:55+05:30 IST

గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

గుంటూరు: మాచవరంలో గత రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొక్కపాటి నరసింహరావు అనే వ్యక్తిపై వడ్లమూడి వెంకటేశ్వరరావు, నిత్యానందం గొడ్డలితో దాడి చేశారు. గాయాలపాలైన మొక్కపాటి నరసింహరావును చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ కేసులో ఇరు కుటుంబాల మధ్య జరిగిన పంచాయితీ విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దాడి చేసిన వడ్లమూడి వెంకటేశ్వరరావును, వారి అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-24T23:11:55+05:30 IST