Guntur: సీఐడీ విచారణకు రానున్న Achennaidu

ABN , First Publish Date - 2022-06-03T16:34:35+05:30 IST

గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Guntur: సీఐడీ విచారణకు రానున్న Achennaidu

గుంటూరు (Guntur) సీఐడీ కార్యాలయం (CID Office) వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) సీఐడీ విచారణకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు పిఆర్వో వెంకటేష్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌పై విచారణకు పిలిచారు. నిన్న అధికారులు విచారణ చేసి రాత్రికి ఇంటికి పంపించారు. సీఐడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2022-06-03T16:34:35+05:30 IST