గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-05-09T17:21:08+05:30 IST

జిల్లాలోని నరసరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బైక్ వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బసికాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వెంకీ, ఏసుబాబుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-05-09T17:21:08+05:30 IST