Guntur: బుల్లెట్ బండిని ఢీకొట్టిన ఇన్నోవా వాహనం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-11-12T13:31:04+05:30 IST

తాడేపల్లి మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లెట్ బండిని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే

Guntur: బుల్లెట్ బండిని ఢీకొట్టిన ఇన్నోవా వాహనం..ఇద్దరు మృతి

గుంటూరు: తాడేపల్లి మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లెట్ బండిని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-11-12T13:31:04+05:30 IST