Gunturలో టీడీపీ రాస్తారోకో

ABN , First Publish Date - 2022-01-12T16:16:06+05:30 IST

జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద టీడీపీ రాస్తారోకో నిర్వహించింది.

Gunturలో టీడీపీ రాస్తారోకో

గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద టీడీపీ రాస్తారోకో నిర్వహించింది. ప్రభుత్వం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-12T16:16:06+05:30 IST