సాహితీలోకంలో ‘గురజాడ’కు ప్రత్యేక స్థానం
ABN , First Publish Date - 2020-09-22T09:01:03+05:30 IST
తెలుగు సాహితీలోకంలో గురజాడ అప్పారావుకు ప్రత్యేక స్థానం ఉందని పలువురు వక్తలు అన్నారు.
పాతపట్నం, సెప్టెంబరు 21: తెలుగు సాహితీలోకంలో గురజాడ అప్పారావుకు ప్రత్యేక స్థానం ఉందని పలువురు వక్తలు అన్నారు. గురజాడ జయంతిని సోమవారం మహేంద్ర జూనియర్ కళాశాలలో నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్య క్రమంలో ప్రిన్సిపాల్ మెట్ట ఆంజనేయులు, అధ్యాపకులు బీవీ రమణ, నివాస్, రవికుమార్, అప్పారావు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.