గతంలో ప్రకటించిన పథకాలే ఇప్పుడు అమలు చేస్తున్నారు: గుత్తా

ABN , First Publish Date - 2021-07-30T19:17:38+05:30 IST

హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్‌లో పెట్టినవేనని మాజీ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

గతంలో ప్రకటించిన పథకాలే ఇప్పుడు అమలు చేస్తున్నారు: గుత్తా

నల్లగొండ: హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్‌లో పెట్టినవేనని మాజీ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన పథకాలే ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని కలలు కంటున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-07-30T19:17:38+05:30 IST