చాకలి ఐలమ్మ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-26T22:22:16+05:30 IST

నల్లగొండ: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి

చాకలి ఐలమ్మ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే చాకలి ఐలమ్మ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సబ్ కమిటీని వేసి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2020-09-26T22:22:16+05:30 IST