చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
ABN , First Publish Date - 2021-11-27T05:58:29+05:30 IST
దుర్గాపురంలోని చైతన్య పాఠశాలలో గురువారం ‘హెల్తీ లైఫ్, హెల్తీ మైండ్’ అనే స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
పాయకాపురం, నవంబరు 26 : దుర్గాపురంలోని చైతన్య పాఠశాలలో గురువారం ‘హెల్తీ లైఫ్, హెల్తీ మైండ్’ అనే స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. పద్మజారాణి, అకడమిక్ డీన్ పుల్లారావు, జీఎం మురళీకృష్ణ, అసిస్టెంట్ జీఎం నరేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.