విశాఖ సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం హెలికాప్టర్, కోస్ట్గార్డ్ నౌకలతో గాలింపు
ABN , First Publish Date - 2022-07-30T12:57:26+05:30 IST
విశాఖ సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం హెలికాప్టర్, కోస్ట్గార్డ్ నౌకలతో గాలింపు
విశాఖ: పూడిమడక సముద్రతీరంలో (Visakhapatnam beach) ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థుల కోసం ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్, కోస్ట్గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఏడుగురులో ఒకరు మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. మరొకరిని రక్షించినట్లు జాలర్లు తెలిపారు. పూడిమడక బీచ్కు 15 మంది విద్యార్థులు వచ్చారు.