శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-04-04T01:05:39+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవి చీమలపాటి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనుపమ చక్రవర్తి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారుఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2022-04-04T01:05:39+05:30 IST