బాదుడే బాదుడుపై ఇంటింటి ప్రచారం

ABN , First Publish Date - 2022-06-29T05:32:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా ధరల భారంతో బా దుతోందని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి రమేశ్‌ ఇంటింటి ప్రచా రం నిర్వహించారు.

బాదుడే బాదుడుపై ఇంటింటి ప్రచారం
ఇంటింటి ప్రచా రం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి

మదనపల్లె టౌన్‌, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా ధరల భారంతో బా దుతోందని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి రమేశ్‌ ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. మంగళవా రం పట్టణంలోని కుమారపురం, గాంధీపురంలో ఇంటింటా తిరుగుతూ బాదుడేబాదుడు కరపత్రాలను ప్రజలకు పంచారు. వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ అవకాశమిస్తే ఈ సారి తిరుగులేని విధంగా బాదుతారని పేర్కొ న్నారు.  కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ తలారి రాధ, ఎస్‌ఎం రఫి, బోయపాటి రాణా, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:32:14+05:30 IST