మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సన్మానం
ABN , First Publish Date - 2022-05-16T04:21:09+05:30 IST
మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికి పండ్ల నరహరిని స్థానిక పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
రెబ్బెన, మే 15: మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికి పండ్ల నరహరిని స్థానిక పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గోలేటి అధ్య క్షుడు వీరస్వామి, ప్రధానకార్యదర్శి ఉపేందర్, నాయ కులు సమ్మయ్య, బింగి మల్లేష్, తదితరులు పాల్గొ న్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి అంజేయులుగౌడ్, జిల్లా కార్యదర్శి నర్సయ్య, ఆలయ ఫౌండేషన్ సభ్యులు నాగార్జున, వెంకటేష్ పాల్గొన్నారు.