రాత్రి 12 వరకూ అనుమతి
ABN , First Publish Date - 2022-06-14T01:15:16+05:30 IST
అమరావతి: రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల
అమరావతి: రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది.