ఒంగోలులో ట్రాక్టర్లతో రైతుల భారీర్యాలీ
ABN , First Publish Date - 2021-01-22T08:42:27+05:30 IST
ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించారు.
ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
గురువారం ఒంగోలులో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో పెద్దసంఖ్యలో జిల్లా రైతాంగం పాల్గొంది. వామపక్షాలు, వివిధ
ప్రజాసంఘాలు సైతం ఈ ర్యాలీలో పాలుపంచుకున్నాయి.