మారేడుపల్లి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద తొక్కిసలాట
ABN , First Publish Date - 2021-07-30T17:26:01+05:30 IST
సికింద్రాబాద్ మారేడుపల్లి వాక్సినేషన్ సెంటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ మారేడ్పల్లి వాక్సినేషన్ సెంటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. రెండో డోస్ కోసం గత వారం రోజులుగా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ మారేడ్పల్లి వ్యాక్సినేషన్ సెంటర్ గేట్లను ఒకేసారి తెరవడంతో గందరగోళం నెకలొంది.