హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రుల సమీక్ష

ABN , First Publish Date - 2020-08-08T18:01:07+05:30 IST

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎంసీఆర్ హెచ్చార్డీలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి, డీజీపీ మహేందర్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 

Updated Date - 2020-08-08T18:01:07+05:30 IST