జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-01-25T15:05:56+05:30 IST
నగరంలోని జగద్గిరిగుట్టలో టీఆర్ఎ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో టీఆర్ఎ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ అనుచరులు రాత్రి మద్యం మత్తులో తమపై దాడి చేసారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ బీజేపీ కార్యకర్త వసుంధరను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.