శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విబేధాలు

ABN , First Publish Date - 2021-03-04T18:51:34+05:30 IST

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విబేధాలు

హైదరాబాద్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం అనంతరం పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీలో ఫోటోల లొల్లి నెలకొంది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తిట్ల పురాణం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా దాడికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే సతీష్ వర్గం, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మహిపల్ యాదవ్ వర్గం మధ్య గొడవ నెలకొంది. 

Updated Date - 2021-03-04T18:51:34+05:30 IST