రోశయ్య సంస్మరణ సభకు హాజరైన ABN MD ఆర్కే

ABN , First Publish Date - 2021-12-15T18:39:40+05:30 IST

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సంస్మరణ సభ బుధవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు.

రోశయ్య సంస్మరణ సభకు హాజరైన ABN MD ఆర్కే

హైదరాబాద్: నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, డైరెక్టర్ భానుప్రకాష్, వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి వేమూరి రాధాకృష్ణ నివాళులర్పించారు.


Updated Date - 2021-12-15T18:39:40+05:30 IST