ఆదివారం కాంగ్రెస్ నేతల సమావేశం.. భారత్ జోడో పాదయాత్రపై చర్చ

ABN , First Publish Date - 2022-07-17T03:50:34+05:30 IST

తెలంగాణ (Telangana)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో పాదయాత్ర, సిరిసిల్లలో రాహుల్ బహిరంగ సభ,పోడు ...

ఆదివారం కాంగ్రెస్ నేతల సమావేశం.. భారత్ జోడో పాదయాత్రపై చర్చ

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్  జోడో పాదయాత్ర, సిరిసిల్లలో రాహుల్ బహిరంగ సభ,పోడు భూముల సమస్య, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో కాంగ్రెస్ నేతలు (Congress leaders) సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే‌లు,మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ కమిటీ సభ్యులు, పీసీసీ కార్యవర్గం నేతలు హాజరుకానున్నారు. 

Updated Date - 2022-07-17T03:50:34+05:30 IST