‘నాకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2021-04-17T05:38:05+05:30 IST

తన భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అర్చన ఆవేదన వ్యక్తం చేశారు.

‘నాకు న్యాయం చేయాలి’
మాట్లాడుతున్న బాధితురాలు అర్చన

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 16: తన భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అర్చన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన తాను గత ఆగస్టు 9న ఘట్కేసర్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తెలిపారు. పెళ్లి సమయంలో అన్ని లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారని తెలిపింది. అధికారులకు విన్నవించి నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:38:05+05:30 IST