237 బాటిళ్ల అక్రమ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-05-11T04:43:20+05:30 IST
వేంపల్లె పరిధిలో అక్రమ మద్యం బాటిళ్లను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
వేంపల్లె, మే 10: వేంపల్లె పరిధిలో అక్రమ మద్యం బాటిళ్లను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా 230 క్వార్టర్, 7 లీటర్ బాటిళ్లను స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఈబీ పోలీసులు పాల్గొన్నారు.