రైతన్నకు మద్దతుగా..

ABN , First Publish Date - 2020-12-04T05:03:38+05:30 IST

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా జిల్లాలోని పలు చోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు.

రైతన్నకు మద్దతుగా..
నిరసన తెలియజేస్తున్న వామపక్ష నాయకులు

 వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన 

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా జిల్లాలోని పలు చోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. వామపక్ష నాయకులు, రైతు సంఘం నాయకులు, రైతులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

 

 

Updated Date - 2020-12-04T05:03:38+05:30 IST