భారత్‌కా అమృత్‌ మహోత్సవం ర్యాలీ

ABN , First Publish Date - 2021-04-24T03:40:07+05:30 IST

కవ్వాల్‌ పులుల అభయారణ్యం(కేటీఆర్‌)సిరిచెల్మ ప రిధిలో ఎఫ్‌ఆర్వో వాహబ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో వాయిపేట్‌, సిరికొండ సెక్షన్లలో భారత్‌కా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రిజర్వ్‌ ఫారెస్టులో సిబ్బందితో కలిసి 14 కి.మీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అడవిలో వన్యప్రా ణుల సంరక్షణ నిమిత్తం నీటిలభ్యత, ఆహారం, పలు ప్రదేశాలను పరిశీలించా రు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్వో జ్యోతి, సెక్షన్‌ ఆఫీసర్‌ రవి, బీట్‌ ఆఫీసర్లు రాజేందర్‌, గోవింద్‌, శ్యామ్‌సుందర్‌, అరుణ్‌కుమార్‌, అమర్‌సింగ్‌ పాల్గొన్నారు.

భారత్‌కా అమృత్‌ మహోత్సవం ర్యాలీ
ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది

సిరికొండ, ఏప్రిల్‌ 23 : కవ్వాల్‌ పులుల అభయారణ్యం(కేటీఆర్‌)సిరిచెల్మ ప రిధిలో ఎఫ్‌ఆర్వో వాహబ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో వాయిపేట్‌, సిరికొండ సెక్షన్లలో భారత్‌కా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రిజర్వ్‌ ఫారెస్టులో సిబ్బందితో కలిసి 14 కి.మీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అడవిలో వన్యప్రా ణుల సంరక్షణ నిమిత్తం నీటిలభ్యత, ఆహారం, పలు ప్రదేశాలను పరిశీలించా రు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్వో జ్యోతి, సెక్షన్‌ ఆఫీసర్‌ రవి, బీట్‌ ఆఫీసర్లు రాజేందర్‌, గోవింద్‌, శ్యామ్‌సుందర్‌, అరుణ్‌కుమార్‌, అమర్‌సింగ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T03:40:07+05:30 IST