Indiaలో కొత్తగా 18,815 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-07-08T16:31:22+05:30 IST
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా (Corona) కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్(India)లో కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదు అవగా... 38 మరణాలు సంభవించాయి. అలాగే కరోనా నుంచి మరో 15,899 మంది బాధితులు కోలుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,22,335 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 198.51 కోట్ల కొవిడ్ టీకాల పంపిణీ జరిగింది.