కాసేపట్లో భారత్-పాక్ మ్యాచ్
ABN , First Publish Date - 2021-10-24T22:37:03+05:30 IST
కాసేపట్లో ఇండియా-పాకిస్థాన్ మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత దాయాదుల మధ్య ఉత్కంఠ పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ..
దుబాయ్: కాసేపట్లో ఇండియా-పాకిస్థాన్ మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత దాయాదుల మధ్య ఉత్కంఠ పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్ గెలవాలంటూ అభిమానులు ఇప్పటికే చాలా చోట్ల ప్రత్యేక పూజలు కూడా చేశారు. మరోవైపు క్రికెట్ నిపుణులతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు విశ్లేషణలు అందిస్తోంది.