భారత్‌లో కొత్తగా 3.37 లక్షల కోవిడ్ కేసులు నమోదు, పెరిగిన ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2022-01-23T01:16:21+05:30 IST

భారత్‌లో కొత్తగా 3.37 లక్షల కోవిడ్ కేసులు నమోదు, పెరిగిన ఒమైక్రాన్ కేసులు

భారత్‌లో కొత్తగా 3.37 లక్షల కోవిడ్ కేసులు నమోదు, పెరిగిన ఒమైక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వైరస్ ఒమైక్రాన్ ఇప్పుడు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దేశంలో రోజువారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు లక్షల్లోనే నమోదవుతున్నాయి. 24 గంటల్లో భారతదేశంలో 3.37 లక్షల (3,37,704) కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 2,42,676 కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,13,365గా ఉన్నాయి. మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 10,050 పెరిగిందని కేంద్రం పేర్కొంది.

Updated Date - 2022-01-23T01:16:21+05:30 IST