T20I: 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

ABN , First Publish Date - 2022-09-29T03:54:14+05:30 IST

T20I: 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

T20I: 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

తిరువనంతపురం: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగల విజయ లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు  అలవోగా ఛేదించింది. 16.4 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్యలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. 


Updated Date - 2022-09-29T03:54:14+05:30 IST