3rd T20I: భారత్పై దక్షిణాఫ్రికా ఘన విజయం
ABN , First Publish Date - 2022-10-05T04:19:03+05:30 IST
3rd T20I: భారత్పై దక్షిణాఫ్రికా ఘన విజయం
ఇండోర్: మూడో టీ20 మ్యాచ్లో 49 పరుగుల తేడాతో భారత్పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా 227 పరుగులు చేసింది. 18.3 ఓవర్లలో భారత్ క్రికెట్ జట్టు 178 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్స్ విజయాన్ని అందుకోలేకపోయారు. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.